ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 7, 2019, 10:59 AM IST

Updated : Mar 7, 2019, 11:44 AM IST

ETV Bharat / state

'మహిళా దినోత్సవ కానుక'

రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. పసుపు- కుంకుమ రెండో విడత చెల్లింపులను నేడు మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో విడతగా 4 వేల రూపాయలను త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించారు.

చెక్కు పంపిణీ చేస్తున్న సీఎం(ఫైల్)

పసుపు-కుంకుమ పథకం రెండో విడత చెల్లింపులను నేడు జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మహిళా దినోత్సవం సందర్భంగా రేపేవారికినగదు అందేలా చూడాలని తెదేపా నేతలతో అమరావతిలో నిర్వహించినటెలీకాన్ఫరెన్స్​లో సీఎం సూచించారు. ఒక్కో మహిళా ఖాతాలోకి ఇవాళ 3,500 జమకానున్నాయి. చివరి విడతగా 4,500 రూపాయలను త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించారు.

Last Updated : Mar 7, 2019, 11:44 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details