ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకపై కుటుంబానికి 25వేల కనీస ఆదాయం!

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నెలకు 25 వేల కనీస ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

By

Published : Feb 8, 2019, 6:08 PM IST

Updated : Feb 8, 2019, 6:28 PM IST

ఉపాధి, ఆదాయంపై శాసన సభలో మాట్లాడుతున్న సీఎం

విజన్ 2029 డాక్యుమెంట్​ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 వేల కనీస ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13.5 లక్షల మందికి ఉపాధి లభించేలా పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు.

విజన్-2029 పత్రాన్ని ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి
Last Updated : Feb 8, 2019, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details