ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురి అరెస్ట్

హైదరాబాద్​లో కలకలం సృష్టించిన ఉక్కు​ వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 8కి చేరింది.

By

Published : Jul 17, 2019, 12:49 PM IST

Published : Jul 17, 2019, 12:49 PM IST

రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురి అరెస్ట్

రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురి అరెస్ట్

విజయవాడకు చెందిన వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన అనుమానితుడు కోగంటి సత్యంతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా విజయవాడకు చెందిన సీఏ విద్యార్థి చండ్రిక ఆనంద్, చిట్టినగర్​కు చెందిన ఆటో డ్రైవర్ రమేష్, శ్యామ్ వాటర్ ప్లాంట్​లో పనిచేసే షేక్ అజారుద్దీన్, విజయవాడకు చెందిన మరో ఆటో డ్రైవర్ పత్తిపాటి నరేష్​లను అదుపులోకి తీసుకుని రిమాండ్​కి తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రాంప్రసాద్‌ కదలికలను సీఏ విద్యార్థి గమనించి నిందితులకు చేరవేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details