ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో నీటి సమస్య పరిష్కరించండి: సీపీఐ

రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యానికి లేఖ రాశారు.

By

Published : Apr 17, 2019, 6:09 PM IST

cpm

వేసవి తీవ్రమైన కారణంగా.. రాష్ట్రంలోని చాలా చోట్ల జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోయాయి. బోర్లు అడుగంటాయి. ఈ కారణంతో.. మంచినీరు సరిగా లభ్యం కావల్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సుబ్రమణ్యానికి లేఖ రాశారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని కోరారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details