ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ ఓటమి ఖాయం: చంద్రబాబు

దిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాటనికి సంఘీభావం తెలిపిన నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

By

Published : Feb 11, 2019, 1:33 PM IST

దిల్లీలో ధర్మపోరాటం

దిల్లీలో ధర్మపోరాటం
కేంద్రం తీరుకు నిరసనగా.. దిల్లీ వేదికగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఆయనకు పలువురు జాతీయ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సభలో మాట్లాడారు. సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విభజన హామీలు నెరవేర్చేవరకు అందరూ ఉండగా ఉంటామని తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు. తాము చేసే పనిలో న్యాయం ఉందని పునరుద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details