ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రేషన్ షాపు కోసం వైకాపా నాయకుల ఘర్షణ'

అనంతపురం జిల్లా అమరాపురం మండలం హుల్లికుంటలో వైకాపా నాయకులు చొక్కాలు చించుకొని బాదుకున్నారు. గ్రామంలో చౌకధర డిపోను వైకాపాకు చెందిన ఓ వ్యక్తి కొంత కాలంగా నడుపుతున్నాడు. అదే దుకాణం కోసం మరో వ్యక్తి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ప్రయత్నాలు సాగించాడు. ఈ కారణంగానే గొడవ పడగా అక్కడున్న వారు నచ్చజెప్పటంతో సద్దుమణిగింది.

By

Published : Mar 3, 2020, 7:20 AM IST

Published : Mar 3, 2020, 7:20 AM IST

' రేషన్ షాపు కోసం వైకాపా నాయకుల మధ్య ఘర్షణ'
' రేషన్ షాపు కోసం వైకాపా నాయకుల మధ్య ఘర్షణ'

' రేషన్ షాపు కోసం వైకాపా నాయకుల మధ్య ఘర్షణ'

ఇవీ చదవండి

విద్యార్థినులను వేధిస్తోన్న ఉపాధ్యాయుడి అరెస్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details