ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంజీవరాముడి ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా అనంత జిల్లా పెనుకొండ సంజీవరాముడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

By

Published : Aug 17, 2019, 4:10 PM IST

సంజీవరాముడి ఆలయంలో భక్తుల కిటకిట

సంజీవరాముడి ఆలయంలో భక్తుల కిటకిట
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని సంజీవరాముడి స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా... ఆకుపూజ, భజనలు నిర్వహించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రంలో పెనుకొండ, మంగాపురం, కోనాపురం, మహదేవపల్లి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details