ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టపాసు పేలి వ్యక్తికి తీవ్రగాయాలు

దీపావళి సంబరాల్లో ప్రమాదం జరిగింది. చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా అది పేలి.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం జిల్లా నందమూరినగర్​లో ఘటన జరిగింది.

By

Published : Nov 15, 2020, 7:39 AM IST

Published : Nov 15, 2020, 7:39 AM IST

fire accident
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి

చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా అది పేలి జాన్సన్ బాబు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతపురం జిల్లా నందమూరినగర్​లో ప్రమాదం జరిగింది. బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు తరలించారు. జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details