ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాదే'

రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ప్రారంభించారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాదేనని ఆయన కొనియాడారు.

By

Published : Jun 15, 2019, 3:21 PM IST

mla

'సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాదే'

సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాకే దక్కుతుందని...అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ అన్నారు.స్థానిక మార్కెట్ యార్డులో రాయితీ విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.నియోజకవర్గంలో నవరత్నాలు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుపరుస్తామని...హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details