ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

48 మంది రేషన్​ డీలర్లపై పోలీసులకు ఫిర్యాదు

48 మంది చౌక ధరల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కంబదూరు మండల తహశీల్దార్... పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By

Published : Sep 8, 2019, 10:01 PM IST

ఫిర్యాదు

48 మంది రేషన్​ డీలర్లపై పోలీసులకు ఫిర్యాదు

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 48 మంది చౌక ధరల సరుకుల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆ మండల తహశీల్దార్.. సంబంధిత పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. డీలర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ బాలకృష్ణమూర్తి కంబదూరు పోలీసులను కోరారు.​ వారి జాబితాతో కూడిన ఫిర్యాదును పంపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details