అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ కుటుంబ సభ్యులు సందడి చేశారు. జేసీ నాగిరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు గత మూడు రోజులుగా జరుగుతున్నాయి. ఫైనల్ సందర్భంగా జేసీ కుటుంబ సభ్యులు నృత్యం చేస్తూ.... క్రీడాకారులు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
తాడిపత్రిలో చిందులేసిన జేసీ కుటుంబ సభ్యులు...
అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబ సభ్యులు సందడి చేశారు. జేసీ నాగిరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో నృత్యం చేసి.. క్రీడాకారులు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
తాడిపత్రిలో చిందులేసిన జేసీ కుటుంబ సభ్యులు...