ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శనిరాజు హత్యకేసులో నలుగురి అరెస్ట్

By

Published : Jan 22, 2021, 8:17 PM IST

ఈ నెల 17న అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రెపల్లిలో ఆస్తి తగాదాలతో దాయాదుల మధ్య తలెత్తిన ఘర్షణలో శనిరాజును హత్యను చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

శనిరాజు హత్యకేసులో నలుగురు నిందితులు అరెస్ట్
శనిరాజు హత్యకేసులో నలుగురు నిందితులు అరెస్ట్

అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రెపల్లిలో దాయాదులే బంధువును హత్య చేశారు. ఈ నెల 17న ఆస్తి తగాదాలతో శనిరాజు అనే వ్యక్తిని ఓబులేసు అతని బంధువులు మెుత్తం నలుగురు కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. వీరిని రిమాండ్​కు పంపినట్లు డీఎస్పీ మహబూబ్​ భాష తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details