ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధానోపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల అందజేత

అనంతపురం మడకశిర మండలంలోని ప్రధానోపాధ్యాయులకు ఎం​ఈవో గోపాల్​ పాఠ్యపుస్తకాలు అందించారు. మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, పుస్తకాలు, దుస్తులనూ అందజేస్తామని తెలిపారు.

By

Published : Aug 25, 2020, 10:28 AM IST

books distributed by meo to mandla school Hm's in ananthapur district
ప్రధాన ఉపాధ్యాయులకు ఎమ్​ఈవో గోపాల్​ పాఠ్యపుస్తకాలు అందజేత

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పాఠ్యపుస్తకాలను మండల విద్యాశాఖాధికారి గోపాల్​ అందజేశారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. మరికొన్ని రోజుల్లో విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు, దుస్తులను అందజేస్తామని ఎంఈవో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details