అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పాఠ్యపుస్తకాలను మండల విద్యాశాఖాధికారి గోపాల్ అందజేశారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. మరికొన్ని రోజుల్లో విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు, దుస్తులను అందజేస్తామని ఎంఈవో తెలిపారు.
ప్రధానోపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల అందజేత
అనంతపురం మడకశిర మండలంలోని ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో గోపాల్ పాఠ్యపుస్తకాలు అందించారు. మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, పుస్తకాలు, దుస్తులనూ అందజేస్తామని తెలిపారు.
ప్రధాన ఉపాధ్యాయులకు ఎమ్ఈవో గోపాల్ పాఠ్యపుస్తకాలు అందజేత