ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నికి ఆహుతైన నాలుగు ఎకరాల అరటి తోట

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో గత రాత్రి 12:30గంటల సమయంలో కురుబ భీమప్ప అనే రైతుకు చెందిన అరటి తోట విద్యుత్ వైరు తాకి దగ్ధమైంది.

By

Published : Mar 30, 2019, 5:50 AM IST

అగ్నికి ఆహుతైన అరటితోట

అగ్నికి ఆహుతైన అరటితోట
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో గత రాత్రి 12:30గంటల సమయంలో కురుబ భీమప్ప అనే రైతుకు చెందిన అరటి తోట విద్యుత్ వైరు తాకి దగ్ధమైంది. గాలిమరల కాపలాదారులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే 4 ఎకరాల తోట పూర్తిగా కాలిపోయింది. దాదాపుగా 12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. చేతికి అందివచ్చిన పంట మంటలకు ఆహుతై జీవనాధారం కోల్పోయానని... ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details