ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల తొలగింపుపై 232 ఫిర్యాదులు

ఓట్ల తొలగింపు వివాదంపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 232 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

By

Published : Mar 5, 2019, 7:53 PM IST

ఆర్పీ ఠాకూర్

డీజీపీ కార్యాలయం

ఫారం 7 దరఖాస్తుతో ఓట్ల తొలగింపు వివాదానికి సంబంధించిరాష్ట్ర వ్యాప్తంగా 232 ఫిర్యాదులు వచ్చినట్టు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. వీటిపైసమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేసినట్టు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఐదుగురిని విచారణ చేస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details