ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం

కట్టుకున్న భార్య కాపురానికి రావడం లేదని సెల్​టవర్​ ఎక్కి ఓ వ్యక్తి ఆందోళనకు దిగిన సంఘటన తెలంగాణలోని వరంగల్​ నగరంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్​ఐ దేవేందర్​ నచ్చజెప్పడం వల్ల ఆ వ్యక్తి టవర్​ పై నుంచి కిందకు దిగాడు.

By

Published : Aug 18, 2020, 11:59 PM IST

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం

వరంగల్​ నగరంలోని లేబర్​ కాలనీకి చెందిన భరద్వాజ్​ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్​ టవర్​ ఎక్కి హల్​చల్​ సృష్టించాడు. విషయం తెలుసుకున్న ఎస్​ఐ దేవేందర్ భరద్వాజ్​కు నచ్చజెప్పగా.. అతను టవర్ నుంచి కిందకు దిగాడు.

మద్యం మత్తులోనే భరద్వాజ్ సెల్​ టవర్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ భరద్వాజ్.. ఎనుమాముల వద్ద ఉన్న విద్యుత్ హైటెన్షన్​ స్తంభం ఎక్కినట్లు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details