ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

తాడిపత్రిలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి

పురపాలక ఎన్నికల్లో భాగంగా.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

By

Published : Mar 10, 2021, 4:21 PM IST

ex mla jc prabakar reddy casted his vote along with family at tadipatri
తాడిపత్రిలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​ రెడ్డి


అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రభాకర్ రెడ్డి, సతీమణి ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి.. తాడిపత్రిలోని 24వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details