Elephants attack in komarada: విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి గంగిరేగి వలసలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. అర్ధరాత్రి ఏనుగు దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనతో పరుగులు తీశారు.
పశువులపై ఏనుగుల గుంపు దాడి... రెండు ఆవులు మృతి
Elephants attack in komarada: కోమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గంగిరేగి వలసలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి.
Elephants attack in komarada
అధికారులు వెంటనే స్పందించి... తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. మృతి చెందిన ఆవులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Accident: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం !