ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పశువులపై ఏనుగుల గుంపు దాడి... రెండు ఆవులు మృతి

Elephants attack in komarada: కోమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గంగిరేగి వలసలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి.

By

Published : Feb 20, 2022, 12:10 PM IST

Elephants attack in komarada
Elephants attack in komarada

Elephants attack in komarada: విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి గంగిరేగి వలసలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. అర్ధరాత్రి ఏనుగు దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనతో పరుగులు తీశారు.

అధికారులు వెంటనే స్పందించి... తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. మృతి చెందిన ఆవులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: Accident: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం !

ABOUT THE AUTHOR

...view details