ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోదీ రావొద్దు!

విశాఖలో ఉద్యోగ సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. ప్రధాని మోదీ నగరానికి రావొద్దని డిమాండ్ చేశారు.

By

Published : Feb 27, 2019, 5:06 PM IST

చలసాని శ్రీనివాస్

మోదీ పర్యటనకు నిరసనగా ఆందోళనలు
విశాఖలో ప్రధానిమోదీ పర్యటనకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఉద్యోగ సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, చలసాని శ్రీనివాస్ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సహా కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్​నువిశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్చేశారు. కేంద్రం నెరవేర్చని విభజన హామీలను పోరాటం చేసి సాధిస్తామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details