ఉదయం పొగ మంచుకారణంగా విశాఖ విమానాశ్రయంలో నాలుగు విమానాల ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. దిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా నుంచి బయల్దేరిన విమానాలను.. విశాఖలో వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించారు. ఉదయం 9 గంటల తరువాత పొగమంచు తగ్గటంతో విమానాల రాకపోకలు ప్రారంభమైనట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజా కిషోర్ వెల్లడించారు. విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు బ్బందులు ఎదుర్కొన్నారు.
పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం
ఉదయం పొగ మంచు కారణంగా విశాఖ విమానాశ్రయంలో నాలుగు విమానాల ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. ఉ.9 గంటల తరువాత పొగమంచు తగ్గడంతో రాకపోకలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
flights delayed du to fog affect in vishaka airport