ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 14, 2020, 6:13 PM IST

ETV Bharat / city

ఐదువేల గాజులతో  కురుపాం శ్రీ కన్యకాపరమేశ్వరి అలంకరణ

విశాఖ పాతనగరం కురుపాం మార్కెట్ ప్రాంతంలో కొలువైయున్న శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం నాల్గో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు ఐదువేల గాజులతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు.

Decoration with bangles for Sri Kanyakaparameshwari Ammavaru in kurupam
కురుపాం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి గాజులతో అలంకరణ

విశాఖ పాతనగరం కురుపాం మార్కెట్ ప్రాంతంలో కొలువైయున్న శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం నాల్గో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు ఐదువేల గాజులతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చన, పూజలు నిర్వహించి సుమారు ఐదువేల గాజులతో ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తుల సంక్షేమం, కరోనా నిర్మూలన కోసం విషేశపూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

కొవిడ్ ఆంక్షలు అమలవుతున్నందున… భక్తుల భద్రత దృష్ట్యా ఈ సంవత్సరం సామూహిక కుంకుమ పూజలు రద్దు చేసినట్టు తెలిపారు.

ఇవీ చదవండి: నర్సీపట్నంలో గిరిజనుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details