విశాఖలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్ విహహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్ విహహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.