ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 16, 2020, 3:11 PM IST

ETV Bharat / city

'కేసుల్లో సాయపడమని జగన్ దిల్లీలో ప్రాధేయపడ్డారా..? లేదా?'

వైకాపా నాయకులు అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక అనేలా వ్యవహరిస్తారని.. తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. తక్షణం వారు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

'కేసుల్లో సాయపడమని జగన్ దిల్లీలో ప్రాధేయపడ్డారా.. లేదా?'
'కేసుల్లో సాయపడమని జగన్ దిల్లీలో ప్రాధేయపడ్డారా.. లేదా?'

'కేసుల్లో సాయపడమని జగన్ దిల్లీలో ప్రాధేయపడ్డారా.. లేదా?'

ఐటీ దాడులకు తెదేపాతో సంబంధం లేదని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఐటీశాఖ ఇచ్చిన నోట్‌ మంత్రులకు అర్థంకాలేదని విమర్శించారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా బురదలోకి చంద్రబాబును లాగలేరని స్పష్టం చేశారు. కేసుల్లో సాయపడమని జగన్ దిల్లీలో ప్రాధేయపడ్డారా.. లేదా? అని వైకాపా నేతలను వర్ల ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details