ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Revenue deficit funds released to AP: ఐదో విడత రెవెన్యూ లోటు నిధులు విడుదల

17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను కేంద్రం విడుదల చేసింది. రూ.9,871 కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో.. ఆంధ్రప్రదేశ్ కూ నిధులు అందించింది.

By

Published : Aug 10, 2021, 3:33 PM IST

ఐదో విడత రెవెన్యూ లోటు నిధులు విడుదల
ఐదో విడత రెవెన్యూ లోటు నిధులు విడుదల

17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులు రూ.9,871 కోట్లు విడుదలయ్యాయి. వీటితో కలిపి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రాలకు కేంద్రం రెవెన్యూ లోటు నిధులను రూ.49,355 కోట్ల మేర విడుదల చేసింది. ఐదో విడత కింద జులైలో రాష్ట్రానికి రూ.1,438.08 కోట్లు విడుదలవగా.. 2021 - 22 ఏడాదికి ఏపీకి రూ.7,190.42 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details