'విజయవాడలో రాజ్ దూత్ చిత్ర బృందం సందడి'
విజయవాడలోని వికాస్ ఇంజినీరింగ్ కళాశాల్లో రాజ్ దూత్ చిత్ర బృందం సందడి చేసింది. చిత్ర కథానాయకుడు మేగాన్ష్ శ్రీహరి, కథానాయకులు ప్రియాంక, నక్షత్రాలు విద్యార్థులతో కలిసి నృత్యాలు చేసి అలరించారు.
రాజ్ దూత్ చిత్ర బృందం విజయవాడ గ్రామీణంలో ఉన్న వికాస్ ఇంజినీరింగ్ కళాశాల్లో సందడి చేశారు. రాజ్ దూత్ చిత్ర కథానాయకుడు మేగాన్ష్ శ్రీహరి, కథానాయకులు ప్రియాంక, నక్షత్రాలు విద్యార్థులతో కలిసి నృత్యాలు చేసి అలరించారు. ఈ చిత్రం జులై 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకాదరణ పొందింది. పైరసీని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ థియేటర్లో సినిమా చూడాలని మేగాన్ష్ విద్యార్థులను కోరారు.
ఇవీ చదవండి...రామ్గోపాల్ వర్మ అయితే ఏంటి?: జేడీ చక్రవర్తి