ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 23, 2019, 5:32 AM IST

ETV Bharat / city

చనిపోతూ మరో ఇద్దరికి అవయవదానం

బ్రెయిన్ డెడ్ అయిన వృద్ధురాలి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేసి...మరో ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన ఘటన విజయవాడలో జరిగింది.

చనిపోతూ మరో ఇద్దరికీ అవయవదానం చేసిన వృద్ధురాలు

తాను చనిపోతూ మరో ఇద్దరికి ప్రాణదానం చేసింది ఓ వృద్ధురాలు. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేక చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈ నెల 21న గుంటూరులోని రమేష్ హాస్పిటల్ లో చేర్పించారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. జీవనాధార సంస్థ ద్వారా అవయవాలు దానం చేయడానికి మహిళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారని వైద్యులు తెలిపారు.

చనిపోతూ మరో ఇద్దరికీ అవయవదానం చేసిన వృద్ధురాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details