ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2020, 10:37 AM IST

ETV Bharat / city

'స్థానిక ఎంపీకి ఆహ్వానం లేకుండా సమావేశం నిర్వహించవచ్చా ?'

స్థానిక ఎంపీని పిలవకుండా కరోనా కేసుల విషయం పై సమావేశం నిర్వహించడాన్ని ఎంపీ కేశినేని నాని ట్విటర్​లో ప్రశ్నించారు.

mp Kesineni Nani comments on vijayawada collector camp meeting
ఎంపీ కేశినేని నాని

కరోనా కేసుల పెరుగుదల, నియంత్రణ పై విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని ఎంపీ కేశినేని నాని తప్పుబట్టారు. స్థానిక ఎంపీకి ఆహ్వానం లేకుండా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించ వచ్చా అని ప్రశ్నించారు. ఇదే అంశాన్ని రాష్ట్రపతి భవన్​తో పాటు, ప్రధాని కార్యాలయం, లోక్ సభ స్పీకర్, కేంద్ర హోం శాఖల దృష్టికి కేశినేని నాని తీసుకెళ్లారు.

ట్విటర్​లో ఎంపీ కేశినేని వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details