ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT : జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకపోవడంపై దాఖలైన పిటిషన్లు.. హైకోర్టులో విచారణ

By

Published : Sep 8, 2021, 3:57 PM IST

Updated : Sep 8, 2021, 10:41 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

15:54 September 08

విచారణ సోమవారానికి వాయిదా

జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకపోవడంపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ఈ గెజిట్‌లో జీవోలపై ఉత్తర్వులు జారీచేసినట్లు పిటిషనర్ తెలిపారు. జీవోఐఆర్‌లో కాకుండా ఏపీ ఈ గెజిట్‌లో జీవోలు ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పూర్తి వివరాల సమర్పణకు ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం...  తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.  

ఇదీచదవండి.

NGT: రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపేశాం..ఎన్‌జీటీకి కేంద్రం నివేదిక

Last Updated : Sep 8, 2021, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details