ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2020, 12:45 PM IST

ETV Bharat / city

ముస్లింలకు గవర్నర్ బిశ్వభూషణ్​ శుభాకాంక్షలు

ముస్లింలకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరారు.

governer bishwa bhushan ramzan wishes to muslims
governer bishwa bhushan ramzan wishes to muslims

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా రంజాన్​ను అభివర్ణించారు.

కఠోర ఉపవాస వ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్‌ చెప్పారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని గవర్నర్ ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details