ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire In Forest: అడవిలో అంటుకున్న మంటలు... ఆందోళనలో ప్రజలు..

By

Published : Mar 12, 2022, 10:53 AM IST

Fire In Forest: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో అడవికి మంటలు అంటుకున్నాయి. ఈ అడవి గుడిమెట్ల గ్రామానికి సమీపంలో ఉండటంతో ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Fire In Forest
Fire In Forestడవిలో అంటుకున్న మంటలు...ఆందోళనలో సమీప గ్రామ ప్రజలు..

అడవిలో అంటుకున్న మంటలు...ఆందోళనలో సమీప గ్రామ ప్రజలు..

Fire In Forest: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం శివారులో అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గుడిమెట్ల గ్రామ శివారులో సుమారు 1000 ఎకరాల్లో అటవీ భూములు, కొండ అటవీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లు ఉన్నాయి. వీటిలో మంటలు చెలరేగడంతో అవి మొత్తం వ్యాపిస్తున్నాయి. ఫలితంగా చెట్లు తగలబడి పోతున్నాయి. అటవీ శాఖ అధికారులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు కనీసం ఫైరింజన్ సైతం అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో గుడిమెట్ల గ్రామ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details