ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2021, 9:03 AM IST

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల(tirumala) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, రంపచోడవరం సబ్ కలెక్టర్ తదితరులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల(tirumala) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, వెంకటేష్​ గౌడ్, గోర్లె కిరణ్ కుమార్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అంబికాకృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details