ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో కిలోమీటర్ల మేర భక్తులు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరిగింది.

By

Published : May 25, 2019, 9:11 AM IST

సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచి చూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతుంది. నిన్న శ్రీవారిని 79,957 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 38,842 మంది భక్తులు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లుగా తేలింది.

సర్వదర్శనానికి 18 గంటల సమయం

ABOUT THE AUTHOR

...view details