ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court CJ: తిరుమలకు చేరుకున్న హైకోర్టు సీజే అరూప్ గోస్వామి

By

Published : Sep 11, 2021, 8:41 PM IST

Updated : Sep 12, 2021, 1:43 AM IST

తిరుమలకు హైకోర్టు సీజే అరూప్ గోస్వామి
తిరుమలకు హైకోర్టు సీజే అరూప్ గోస్వామి

20:35 September 11

తిరుమలకు చేరుకున్న హైకోర్టు సీజే అరూప్ గోస్వామి

శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి.. శనివారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో ఆయనకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేయనున్న హైకోర్టు సీజే.. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

ఇదీ చదవండి

ttd darshan: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Last Updated : Sep 12, 2021, 1:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details