ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటలు

వరుస సెలవుల కారణంగా.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

By

Published : Apr 7, 2019, 9:22 AM IST

ttd

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66 వేల 594 మంది భక్తులు దర్శించుకోగా.. నిన్న 29 వేల 565 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం.. 2 కోట్ల 16 లక్షలుగా నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details