ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడతోంది. నిన్న శ్రీవారిని 84,982 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,988 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3. 24 కోట్లు.

By

Published : Mar 11, 2019, 9:36 AM IST

తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం వేచి ఉంటున్నారు. నిన్న శ్రీవారిని 84, 982 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,988 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3. 24 కోట్లు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details