- అవగాహనా లోపం
టీకాపై ప్రజల్లో అవగాహన లోపిస్తోంది. మొదటి డోసు వేసుకున్నా తరువాత రెండో డోసుకు ఎన్ని రోజులు గడువు ఉందో తెలియకపోవడంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కొవిషీల్డ్ తొలి డోసు వేసుకున్న 42 రోజుల తర్వాత, కొవాగ్జిన్ తొలిడోసు వేసుకున్న 28 రోజుల తర్వాతే రెండో డోసుకు అర్హులు అవుతారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రుయా ఘటనపై ఫిర్యాదు
రుయా ఘటనపై తిరుపతి ఆర్డీవోకు భాజపా ఫిర్యాదు చేసింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించింది. మృతుల లెక్కల్లో తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వాహనాలు నిలిపివేత..
తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లే వాహనాలను, ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వాడిపోతున్న పూల వ్యాపారం!
కరోనా మహమ్మారి పూలవ్యాపారులను దెబ్బతిసింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావటంతో.. రైతులు చాలా ప్రాంతాల్లో పూలతోటలను పెంచుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా శుభకార్యాలన్నీ నిలిచిపోవటంతో.. విక్రయాలు మందగించాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఉత్పరివర్తనం చెందిన కరోనా
భారత్లో వెలుగుచూసిన బి.1.617 రకం కరోనా... 44 దేశాల్లో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ కరోనా రకం.. ఆందోళకరమైన వైరస్ రూపాంతరంగా అభివర్ణించింది. అయితే, ఈ ఉత్పరివర్తం చెందిన ఈ వైరస్ రకాన్ని 'భారత్ స్ట్రెయిన్'గా మీడియా సంస్థలు పేర్కొనడాన్ని కేంద్రం తప్పుబట్టింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గంగా నదిలో శవాల వెనుక ఉన్నది ఇతడే!