ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు పర్యటన పూర్తి
రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఉపరాష్ట్రపతి.. వెంకయ్యనాయుడు ఇవాళ తిరుగు పయనమయ్యారు. వెంకటాచలం రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకి బయల్దేరారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు వీడ్కోలు చెప్పారు.
vice president venkaiah naidu