ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు పర్యటన పూర్తి

రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఉపరాష్ట్రపతి.. వెంకయ్యనాయుడు ఇవాళ తిరుగు పయనమయ్యారు. వెంకటాచలం రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకి బయల్దేరారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు వీడ్కోలు చెప్పారు.

By

Published : Jan 22, 2020, 10:29 AM IST

vice president venkaiah naidu
vice president venkaiah naidu

ఉపరాష్ట్రపతి నెల్లూరు పర్యటన పూర్తి

ABOUT THE AUTHOR

...view details