ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నెల్లూరు జిల్లాలో... ప్రతి ఎకరాకు నీరందిస్తాం'

నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. సోమశిల జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ చేశామని చెప్పారు.

By

Published : Oct 12, 2019, 4:45 PM IST

మంత్రి అనిల్​కుమార్ యాదవ్

సోమశిల జలాశయంలో గరిష్ఠస్థాయిలో నీటి నిల్వ చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి... సోమశిల జలాశయంలో 74 టీఎంసీలు నీటి నిల్వ చేయడం ఇదే మొదటిసారి అని వివరించారు. నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని పునరుద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details