ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేజీ బంగారం పట్టివేత

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు సుంకేశుల వద్ద తనిఖీలు చేస్తుండగా కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Mar 12, 2019, 5:22 PM IST

స్వాధీనం చేసుకున్న బంగారంతో పోలీసులు

కేజీ బంగారం

ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న కేజీ బంగారు ఆభరణాలను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. సుంకేశుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా... అలంపూర్ నుంచి వచ్చిన కారులో ఈ ఆభరణాలను గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం అలంపూర్ వాసి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఆభరణాలని పోలీసులు తెలిపారు. వీటికి ఎలాంటి పత్రాలు లేనందున... సీజ్ చేశామని వెల్లడించారు .

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details