- Employees Protest: 'కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం.. ఇబ్బందులకు గురి చేస్తోంది'
employees protest: ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Somu Veerraju on Annamayya Dam: 'పొరపాట్లు సరిదిద్దుకోవాలి.. విమర్శలు సరికాదు'
somu veerraju: అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్పై విమర్శలు చేయడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. పొరపాట్లు సరిదిద్దుకోవాలి గానీ విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- TRS MPs boycott from Parliament: పార్లమెంట్ సమావేశాల నుంచి తెరాస బాయ్కాట్
తెరాస ఆందోళనపై కేంద్రం స్పందించడం లేదని, కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా చట్టసభను బాయ్కాట్ చేస్తున్నామని తెరాస ఎంపీ కె. కేశవరావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మీరు మారకపోతే నేనే మార్చేస్తా'... ఎంపీలకు మోదీ వార్నింగ్!
BJP Parliamentary party meeting: భాజపా పార్లమెంటరీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్కు హాజరయ్యే విషయంపై పార్టీ ఎంపీలకు హెచ్చరికలు చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే: రాహుల్
Rahul Gandhi news today: లోక్సభ వేదికగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రైతు నిరసనల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల మరణాలపై డేటా లేదని ప్రభుత్వం ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Nagaland Army killings: 'పౌరులను కాల్చేసి.. మృతదేహాలను దాచే యత్నం'