ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్​

వివేకా హత్య కేసులో నిందితలకు కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నిందితులని అరెస్ట్​ చేసి 90 రోజులు పూర్తయినందున బెయిల్ మంజూరైంది.

By

Published : Jun 27, 2019, 5:59 PM IST

Updated : Jun 28, 2019, 6:50 AM IST

వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్​ మంజూరు

వివేకానందరెడ్డి హత్య కేసులోని నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్​ల​కు కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. నిందితులను అరెస్ట్​ చేసి 90 రోజులు పూర్తి అయినందున​ వారిని విడుదల చేశారు. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 90 రోజులైనా నిందితులపై పోలీసులు ఛార్జిషీట్​ దాఖలు చేయకపోవడం గమనార్హం.

వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్​
Last Updated : Jun 28, 2019, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details