ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైల్వే రిటైర్డ్​ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా?

Retired Railway Head Constable Suicide: రైల్వే క్వార్టర్స్‌లోనే రిటైర్డ్​ హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : May 21, 2022, 8:38 PM IST

Railway Head Constable Suicide
Railway Head Constable Suicide

Retired Railway Head Constable Suicide: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్‌‌లో రైల్వే విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్య వర్ధన్ రైల్వే హెడ్​ కానిస్టేబుల్​గా పని చేస్తూ 45 రోజుల క్రితం వీఆర్​ఎస్​ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్న అతను ఉరి వేసుకని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పుల బాధ వల్లనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details