ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 27, 2019, 6:02 PM IST

ETV Bharat / city

అక్టోబరు 4 నుంచి.. 'వైఎస్​ఆర్​ వాహనమిత్ర'

వచ్చే నెల 4 నుంచి వైఎస్​ఆర్ వాహనమిత్ర పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ పథకం కింద సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకునే వాళ్లకి ఏడాదికి పది వేల రూపాయలు సాయం అందిచనుంది.

ysr vahana mithra scheme starts from octomer 4th


అక్టోబరు 4న వాహనమిత్ర పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 'వైఎస్​ఆర్ వాహనమిత్ర' ద్వారా ఏడాదికి రూ.10 వేల సాయం అందించనున్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లకి ఈ పథకం వర్తించనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆఫ్​లైన్, ఆన్​లైన్ తో నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేటి వరకు 94 వేల దరఖాస్తుల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details