- పెద్దల సభకు..
రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. గెలుపొందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల ఆయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వానిలకు పలువురు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా
తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గుంటూరు జీజీహెచ్కు వెళ్లారు. అక్కడి సూపరింటెండెంట్ను కలిసి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ట్యాక్సీ యజమానులను ఆదుకోండి
లాక్డౌన్ సడలింపుల తర్వాత ట్యాక్సీ యజమానుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ట్యాక్సీ యజమానుల ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని... ఇలాంటి సమయంలో పర్మిట్ ఫీజు, రోడ్డు పన్ను రద్దు చేసి వారిని ఆదుకోవాలని జనసేనాని కోరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- వీర జవాన్లకు కేసీఆర్ ఆర్థికసాయం
చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికసాయం ప్రకటించారు. కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- పాక్ కుట్ర భగ్నం
పంజాబ్లో వరుస దాడులు, హత్యలకు కుట్రపన్నిన ఇద్దరు ఖలిస్థాన్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలతో, ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాతో వివాదంపై చర్చ