ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్సీ స్థానానికి పోతుల సునీత నామినేషన్

శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోతుల సునీత రెండో సెట్​ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట మంత్రులు, వైకాపా ముఖ్య నేతలు ఉన్నారు.

By

Published : Jan 18, 2021, 7:41 PM IST

Published : Jan 18, 2021, 7:41 PM IST

mlc pothula sunitha
mlc pothula sunitha

శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి వైకాపా తరఫున పోతుల సునీత నామినేషన్ రెండో సెట్​ను దాఖలు చేశారు. సోమవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ ఎన్నికల రిట్నరింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డికి ఆమె తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 11న తొలి సెట్ నామినేషన్ వేశారు. సునీత వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అసెంబ్లీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details