ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 13, 2021, 3:46 PM IST

Updated : Sep 13, 2021, 4:23 PM IST

ETV Bharat / city

JAGAN-SAMEER SHARMA: సీఎం జగన్​ను కలిసిన ఐఏఎస్ అధికారి సమీర్‌ శర్మ

సీఎం జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్ అధికారి సమీర్‌ శర్మ
సీఎం జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్ అధికారి సమీర్‌ శర్మ

15:43 September 13

VJA_New CS Sameer Sharma meet CM_Breaking

రాష్ట్రానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్‌ శర్మ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎంతో కాసేపు సమావేశమయ్యారు. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండగా.. ఆయన స్ధానంలో తదుపరి సీఎస్‌గా డాక్టర్‌ సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా, రిసోర్స్‌ మొబలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ విధులు నిర్వహిస్తున్నారు. 

ఇదీ చదవండి:

HC: ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ

Last Updated : Sep 13, 2021, 4:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details