ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MP GVL: పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌...ప్రకటించిన రాజ్యసభ సచివాలయం

MP GVL పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును నియమిస్తున్నట్లు....రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌ 14న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా...నియమించినట్లు తెలిపింది.

By

Published : Jan 15, 2022, 3:34 AM IST

Published : Jan 15, 2022, 3:34 AM IST

పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌
పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌

MP GVL: పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును నియమిస్తున్నట్లు....రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌ 14న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా...నియమించినట్లు తెలిపింది. ఏపీ నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తెలంగాణ నుంచి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్నారు. తనను పొగాకు బోర్డు సభ్యుడిగా నియమించడంపై సంతోషం వ్యక్తంచేసిన జీవీఎల్‌...పొగాకు రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details