14:30 August 05
ఈనెల 9న ఉమ్మడి సమావేశం
ఈనెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సమాచారం ఇచ్చింది. అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసున్నట్లు రెండు బోర్డులు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జలసౌధలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గెజిట్ నోటిఫికేషన్లోని అంశాల అమలు, కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
PULICHINTALA: తాత్కాలిక గేటు ఏర్పాటుకు 24 గంటలకు పైగా సమయం పడుతుంది