ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీశైలానికి వరద ప్రవాహం.. 815 అడుగులకు నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 815.50 అడుగులకు చేరింది.

By

Published : Jul 15, 2020, 9:34 AM IST

Updated : Jul 15, 2020, 10:02 AM IST

srisailam project
srisailam project

ఎగువన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, హంద్రీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 56,570 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. జలాశయ ప్రస్తుత నీటి మట్టం 815.50 అడుగులు ఉండగా... 37.6570 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

Last Updated : Jul 15, 2020, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details