ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఆర్డీఏ అదనపు కమిషనర్ రామమనోహర్​రావు డిప్యుటేషన్ పొడిగింపు

సీఆర్డీఏ అదనపు కమిషనర్, పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహర్ రావు డిప్యుటేషన్​ను ప్రభుత్వం రెండేళ్లు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : May 20, 2020, 5:23 PM IST

crda
crda

సీఆర్డీఏ అదనపు కమిషనర్​, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహర్​రావు డిప్యుటేషన్​ను ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 మే 14 తేదీ నుంచి 2022 మే 13 తేదీ వరకూ రామమనోహర్​రావు డిప్యుటేషన్​ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details