సీఆర్డీఏ అదనపు కమిషనర్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహర్రావు డిప్యుటేషన్ను ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 మే 14 తేదీ నుంచి 2022 మే 13 తేదీ వరకూ రామమనోహర్రావు డిప్యుటేషన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
సీఆర్డీఏ అదనపు కమిషనర్ రామమనోహర్రావు డిప్యుటేషన్ పొడిగింపు
సీఆర్డీఏ అదనపు కమిషనర్, పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహర్ రావు డిప్యుటేషన్ను ప్రభుత్వం రెండేళ్లు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
crda